Main Story

Editor’s Picks

Trending Story

డిసెంబర్ 5, 1956 – డా. బాబాసాహెబ్ అంబెడ్కర్ జీవితంలో చివరి పూర్తి రోజు దినచర్య

ఉదయం 7.00 సమయంలో సాధారణం కంటే ఆలస్యంగా మేలుకొన్నారు. శరీరం చాలా బరువుగా, నొప్పిగా ఉంది. సవితాబాయి అంబేడ్కర్ సహాయంతో మంచం మీదే కూర్చొని ఇన్సులిన్ ఇంజెక్షన్...

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌

తిరుమ‌ల‌: తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైకుంఠ...

భామిని ఏపీ మోడల్ స్కూలును పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

అమరావతి: పార్వతిపురం మన్యం జిల్లా, భామిని: విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికోసం ‘కలలకు...

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8,...

మరోసారి మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన: 6వ తేదీ నుంచి 10వరకు అమెరికా, కెనడా టూర్

అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 6నుంచి 10వతేదీ వరకు 5రోజులపాటు అమెరికా,...

అధికారికంగా రాజధానిగా అమరావతికి రాజ ముద్ర?

అమరావతి: ఏపీ రాజధానిగా అమరా వతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది, ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5(2) సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది, ఈ సవరణకు...

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం: వికల్ప్ పేరుతో లేఖ?

అమరావతి: మావోయిస్టు వికల్ప్‌ పేరుతో మరో కీలక ప్రకటన విడు దల చేశారు. మావోయిస్ట్ అగ్ర నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిలు మాతో ఉన్నారన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ...

రక్తదానం అంటే ప్రాణ దానంతో సమానం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లా: రక్తదానం అంటే ప్రాణ దానంతో సమానం దాతలు యిచ్చే ప్రతి రక్తపు బొట్టు మరొకరికి ప్రాణం యిస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి....

భారత్ -రష్యా దేశాల మధ్య 25 ఒప్పందలపై చర్చ

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ రెండు రోజుల పర్య టన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర...

సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్ కు మరో అవకాశం

అమరావతి: సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2027 DEC 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రైతులు తమ మండల పరిధిలోని...